విద్యుత్ సరఫరాలో ఏ చిన్న సమస్య ఉన్నా 'లైన్ మేన్'ను పిలిచేవాళ్లం ఇన్నాళ్లూ. ఇక మీదట 'లైన్ విమెన్'ను పిలిస్తే చాలు, కరెంటు స్తంభాలను ఎక్కి వెంటనే సరిచేసేస్తుంది. మహారాష్ట్రలోని విద్యుత్ సరఫరా సంస్థ మన దేశంలోనే మొట్టమొదటిసారిగా 2200 మంది మహిళలను 'లైన్ విమెన్'గా నియమించి చరిత్ర సృష్టించింది.
ఇంకా చదవండి .
No comments:
Post a Comment